ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా 75 సంస్థలు వచ్చిచేరాయి. ఆయా సంస్థలు నికరంగా రూ.89 వేల కోట్ల నిధులను సమీకరించాయి. వీటిలో టెక్నాలజీ స్టార్టప్లు అత్యధికంగా నిధులను సేకరిం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంకుర (స్టార్టప్) సంస్థలకు అడ్డాగా మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీ అమలు మొదలు టీ-హబ్, వీ హబ్, బయో హబ్ లాంటి సంస్థలకు రూ.13 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు �