Tear Gas Shells: పంజాబీ రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సుమారు 30 వేల టియర్ గ్యాస్ షెల్స్ను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ నుంచి వస్తున్న వేలాది మంది రైతుల్ని.. హర్యానా బోర్డర్ వద్ద ఆపేశారు.
Farmers Fly Kites To Tackle Drones | రైతుల ‘ఛలో ఢిల్లీ’ మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు గాలిపటాలతో వాటికి చెక్ పెడుతున్న�
మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం తెంగ్నోపాల్ జిల్లాలోని పల్లెల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, 50 మంది గాయపడినట్టు అధికారులు ప్రకటించారు.