ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పండిట్, పీఈటీలను అప్గ్రెడేషన్ చేస్తామని చెప్పింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆదివారంతో ముగియడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కేటగిరీలో �
రాష్ట్రంలోని విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్ల ఉద్యోగోన్నతులు, బదిలీలను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివార�