జూన్ 26 దాకా పెంచిన కేంద్రం న్యూఢిల్లీ, మే 31: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నెలసరి అమ్మకాల రిటర్నుల దాఖలుకున్న గడువును సోమవారం కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మే నెల జీఎస్టీఆర్-1 ఫారం ఫైలింగ్కు జూన్ 26దాకా అవక�
దిగుమతులపై సుంకం మినహాయింపు జీఎస్టీ మండలి కీలక నిర్ణయం వ్యాక్సిన్లపై పన్ను రేటు జోలికి వెళ్లని కౌన్సిల్ న్యూఢిల్లీ, మే 28: చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో తొలిసారి సమావేశమైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి.. ఊహ�
జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకం.. వివాద్ సే విశ్వాస్ కింద చెల్లింపుల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకున
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమలులో తెలంగాణకు అవార్డు ఇంటి అనుమతులు, పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత ఇటీవలే పంచాయతీరాజ్శాఖకు 12 పురస్కారాలు హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీరాజ్శాఖకు మ�
16 వేల కోట్ల నుంచి 13 వేల కోట్లకు కుదింపు ఈ మార్చికి వచ్చేది రూ.11,700 కోట్లే జననాల రేటు తగ్గుదల, ఆర్థిక పురోభివృద్ధి.. తలసరి ఆదాయం పెరగటమే ప్రతిబంధకాలా? ప్రత్యేక ప్రతినిధి, మార్చి 18 (నమస్తే తెలంగాణ): కేంద్రపన్నుల్ల
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేయడంతోపాటు దేశంలో వినియోగ డిమాండ్ పెంపొందేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెల ఒకటో తేదీన ప్రత�