Ramagundam Corporation | బకాయిలు చెల్లించని వారి ఇళ్లకు మున్సిపల్ సేవలను నిలిపివేస్తోంది. అప్పటికీ ఆస్తి పన్ను చెల్లించని బడా బకాయిదారుల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్�
బినామీ పేర్లతో కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి, సక్రమంగా పన్ను చెల్లించని బడాబాబులపై కొరడా ఝళిపించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు సిద్ధమయ్యారు.