పిడుగు పడడంతో ఎద్దు మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాస్కానీగూడెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి గాలి దుమారం రావడంతో గ్రామంలోనీ నిరుపేద కుటుంబానికి చెందిన పగిళ్ల శేఖర
చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామ సర్పంచ్ కొండ రజితా రవి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఉపక్రమించారు. హామీల అమలులో భాగంగా తన అత్త మామ..