బడిబాట కార్యక్రమంలో బాగంగా మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఒకటో తరగతిలో నూతనంగా ఎనిమిది మంది విద్యార్థులు నమోదు ఆయ్యారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.