రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రం అగ్రస్థానంలో �
ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్లోని పలు కాలనీలలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి బుధవారం పర్యటించారు. డివిజన్లోని కింతి కాలనీ, వినోబానగర్ తదితర ప్రాంతాల్లో ఆమె స్థానికులతో మాట్లాడి