దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో.. హైదరాబాద్ ఐదో పరాజయం మూటగట్టుకుంది. మహారాష్ట్రతో పోరులో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఓడింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 385 పరుగులు చేయగా.. 176/5తో గురువారం తొలి ఇన్�
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసుకోవడానికి హైదరాబాద్ 22 పరుగుల దూరంలో నిలిచింది. గ్రూప్-‘బి’లో భాగంగా అస్సాం తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో 250 పరుగుల లక్�