Traffic Jam | యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూప్రాన్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున తూప్రాన్పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై ఓ ట్యాంకర్ అదుపుతప్పి
నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ ఢీకొంది. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలో కర్మకాండలకు గిరిప్రసాద్ కాలనీకి చెందిన కుంజా మల్లయ్య, గుమ్మడి న�