Ford | అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్ (Ford)’ తిరిగి భారత్ మార్కెట్లోకి రీ ఎంట్రీకి సంకేతాలిచ్చింది. చెన్నైలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను విదేశాలకు తమ కార్ల ఎగుమతి కోసం ఉపయోగించుకోవాలని ఫోర్డ్ యాజమాన్యం �
Hyundai | తమిళనాడులో మరో రూ.6,180 కోట్ల పెట్టుబడులు పెడతామని హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’లో ఎంఓయూపై సంతకాలు చేసింది.
చెన్నై: టోక్యో ఒలింపిక్స్లో పోటీ చేసే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం స్టా�
న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద స్లెర్లైట్ కాపర్ ప్లాంట్ను తెరవడానికి సుప్రీంకోర్టు మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం తమ ప్రాణాలు తీస్తున్నదంటూ 2018లో స్థానికులు పెద్ద ఎత్తు�