సిద్దిపేట కమాన్ : భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ముత్యాల తలంబ్రాలు, శేష వస్త్రాలను భక్తుల ఇళ్లకు చేర్చే మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న శ్రీరామకోటి భక్త సమాజం సేవలు అభినందనీయమని యోగా గురువు నాగ�
భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ ఈనెల 25 వరకు పొడిగించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
TSRTC | శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ స
భద్రాద్రిలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను టీఎస్ఆర్టీసీ సంస్థ భక్తుల ఇండ్ల వద్దకే అందించనున్నట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.