ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జంక్షన్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు. శనివారం మానుకోట పట్టణంలోని ముత్యాలమ్మ గుడి, మూడు కొట్ల సెంటర్లు, కురవి రోడ్లో చేపట్టిన
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి. మహాసభ వేదిక నిర్మాణం పూర్తయ్యింది. వేదికను మూడు వైపులా మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అంబరాన్నంటేలా రజతోత్సవ సంబురం జరగనుందని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. 25 ఏళ్ల క్రితం సుదీర్ఘ చర్చల అనంతరం ఏప్రి ల్ 27న గులాబీ జెండా ఊపిరి పోసుకుందన్నారు. అ�