టీమ్ఇండియా వికెట్కీపర్ బ్యాటర్, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు సారథిగా వ్యవహరిస్తున్న రిషభ్ పంత్కు భారత వన్డే జట్టులోనూ చోటు దక్కేలా లేదు. ఇప్పటికే టీ20 టీమ్కు దూరమైన అతడిని.. వన్డేల నుంచీ తప�
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు టీమ్ఇండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ యువ ఆల్రౌండర్ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది.