Ind Vs SA | భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నది. ఇరుదేశాల మధ్య ఆదివారం సాయంత్రం ధర్మశాల క్రికెట్ స్టేడియంలో జరగాల్సి ఉంది. మ్యాచ్ సమయంలో చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం, హిమ
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు.