రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాయితీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద దాదాపు రూ.2,500 కోట్ల సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి.
ల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రియాం�
తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది.