రామగుండం కార్పొరేషన్ లో ఈనెల 2 నుంచి చేపట్టబోయే వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధి�
నిందితుల్లో ఒకరైన నందకుమార్.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డితో రామచంద్రభారతి స్వామిజీని కలిపించారు. సెప్టెంబర్ 26 వీరు మొదటిసారి కలుసుకొన్నారు. ఈ విషయమై రోహిత్రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు