నీటిపారుదల రంగం, ప్రాజెక్టులపై ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. ఇప్పటికే ఆలోచన లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లతోపాటు ఔట్లెట్లను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ స�
నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సోమవారం చర్చ ప్రారంభంకానున్నది.
వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ను నిర్మిస్తే తెలంగాణ జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అనంతగిరి, ఆదిలాబాద్, నల్లమలలో మాత్రమే జీవవ�