మక్కల కొనుగోళ్లు వరంగల్ జిల్లాలో జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 35 కొనుగోలు కేంద్రాలకు ఆమోదం తెలుపగా, ప్రస్తుతం 21 ఏర్పాటయ్యాయి. వాటిల్లో ఇప్పటికే 9వేల క్వింటాళ్ల కొనుగోలు పూర్తయ్యింది. మరో రెండు రోజు�
తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ (ఎస్డబ్ల్యూసీ) ఆధ్వర్యంలో నిర్మించిన గోదాముల నాణ్యతా ప్రమాణాలను, వినియోగించిన సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం ప్