మత సామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ నుంచి సామూహిక జాతీయ గీతాలాపన జరగటంలో మళ్లొక్కసారి మన జాతీయ సమైక్యతను చాటి చెప్పినట్లవుతుంది. బడిలో, గనిలో, కార్ఖానాల్లో, యంత్రాలను నడిపే శ్రమజీవుల నెత్తుటి నరాలు, చెల�
అన్నార్తులు.. అనాథలు లేని దేశం కోసం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన దారిలో పునరంకితం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని కాపాడుకోవాలని, సముజ్వలంగా అంతర్జాతీయ విపణిలో భాసిల్�