రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తు కోతలు, నీటికొరత లాంటి సమస్యలెన్నో తెలంగాణను వెంటాడుతాయని అంతా భావించారని, కానీ సీఎం కేసీఆర్ చతురతతో, రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం ద్వారా అచిరకాలంలోనే వాటన్నింటినీ అధ
తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ చేపట్టారు. ఆలయ ముఖమండపంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ను టీటీడీ చైర్మన్