విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్లో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వారితో గురువారం ఉపరాష్ట్రపతి ముఖాముఖి జరిపారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి వెంకయ్యనాయుడు సర్టిఫికేట్లను ప్రద�
ఆపత్కాలంలో ఒకరి ప్రాణాలను కాపాడటాన్ని మించిన ఆనందం మరే దానిలోనూ దొరకదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) అవగాహన కార్యక్రమం...