ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ స్వరాజ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్తగా కాంప్యాక్ట్ లైట్వేట్ మాడల్ను పరిచయం చేసింది. ఈ ట్రాక్టర్ ప్రారంభ ధర రూ.5.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధిం�
Swaraj Target | మహీంద్రా అనుబంధ స్వరాజ్ ట్రాక్టర్స్.. మార్కెట్లోకి టార్గెట్ అనే పేరుతో లైట్ వెయిట్ ట్రాక్టర్ తీసుకొచ్చింది. సంస్థ ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ నియమితులయ్యారు.