Swami Bodhamayananda | స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న సందర్శించిన సికింద్రాబాద్లోని మెహబూబ్ కాలేజీ ముమ్మాటికీ పుణ్యక్షేత్రమేనని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద పేర్కొన్నారు.
Swami Bodhamayananda : శక్తి సామర్థ్యాలున్నప్పుడే ఉత్తమకార్యాలు చేయాలని, వృద్ధాప్యంలోకి వెళ్లాక చేస్తామనుకుంటే కుదరదని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవ�
నిత్యజీవితంలో ఆచరణే వేదాంత పరమలక్ష్యమని హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద అన్నారు. రామకృష్ణ మిషన్ 125వ వార్షిక వేడుకల్లో భాగంగా రామకృష్ణమఠంలో ఆరోగ్య సేవలపై ప్రత్యేక కార్యక్రమం శనివార
రామకృష్ణ మఠ్లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలోఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నా�
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో స్వామి బోధమయానంద హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛ మనసు ఉంటేనే సాధ్యమవుతుందని రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నారు.