రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం పచ్చదనం’ మొక్కుబడిగా సాగుతున్నది. కనీస స్థాయిలో నిధులు విడుదల చే యకుండా పనులు ఎలా సాధ్యమని గ్రామ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమం లో అధికార పార్టీ ఎమ్మె
ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ప్రజల జీవితంలో భాగం కావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో