Parakamani Case | తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో హుండీ లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్కుమార్ అనుమాన స్పదంగా మృతి సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
Parakamani Case | తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో నోట్ల లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్ అనుమానస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.
అనుమానాస్పదంగా మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని మహదేవునిపేటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహదేవునిపేటకు చెందిన యాదమ్మ(55)కు కరుణాకర్, పరమేశ్ ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు హైదరాబాద్�