లక్నో: దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్లో రెండు అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను బుధవారం గుర్తించారు. ఘజియాబాద్, నోయిడాలో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. �
North Korea | కిమ్ కింగ్డమ్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఒకే రోజు 2,96,180 మందిలో జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఉత్తర కొరియాలో కరోనా అనుమానిత కేసులు 8,20,620కు చేరాయి. దేశవ్యాప్తంగా 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారన�