రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర మూడో రోజూ జన సంద్రంగా కనిపించింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 5 లక్షల మంది స్వామిని దర్శించ�
Pedda Gattu Jathara | రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరి�