అవగాహ న లేని వారిని సర్వేయర్లుగా నియమిస్తే ఊరుకునేది లేదని, ఆందోళనలు చేస్తామని ప్రభుత్వ సర్వేయర్లు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న సర్వే�
రంగారెడ్డి జిల్లాలో భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. చివరకు గుట్టలను సైతం వదలడం లేదు. ఫలితంగా జిల్లాలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలో కరిగిపోతు
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నిజామాబాద్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ శ్యాంసుందర్రెడ్డి ఇండ్లల్లో రెండో రోజైన గురువారం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.