Sun flower | సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి పరిశీలించారు.
పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి
వాలెంటైన్స్ డే అనగానే రోజాలే గుర్తుకొస్తాయి చాలామందికి. కానీ, ఎప్పుడూ గులాబీలేనా? బోర్ కొట్టదూ? ఇతర పుష్పాలనూ ప్రయత్నించవచ్చు కదా! కొత్తదనంతోనే ప్రేమ నిత్యనూతనం అవుతుంది.