పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో ఓ పెట్రోల్ ట్యాంకర్ (Fuel Tanker) పేలడంతో 77మంది మరణించారు. సెంట్రల్ నైజీరియాలోని నైజర్లో ఉన్న సులేజా ప్రాంతంలో కొంతమంది ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి జనరేటర్ ఉపయోగించి
నైజీరియాలోని (Nigeria) ఓ జైలు నుంచి 118 మంది ఖైదీలు (Inmates) పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.