సొనాలీ ఫోగట్ మృతి కేసులో కొత్త కోణం పనాజీ, ఆగస్టు 26: హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. హత్యగా భావిస్�
నేషనల్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో తన ఇల్లును కాపాడుకునేందుకు పంజాబ్లోని ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. సుఖ్విందర్ సింగ్ సుఖీ అనే రైతు తన రెండంతస్తుల భవనం మొత్తాన్ని ఇలా 500 అడుగులు వెనక్కి జరిపించాడు.