ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. తొలి టీమ్ మ్యాచ్లో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైన భారత్.. సోమవారం మలేషియా చేతిలోనూ ఓడింది. దీంతో గ్రూప్-సిలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ �
ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి పోరులో భారత్ 1-4తో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రి�