ఒకప్పటి హిట్ జోడీ శివాజీ, లయ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్కు సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈటీవీ విన్తో కలిసి స్వీయ నిర్మాణంలో శివాజీ తెరకె
క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ నెల 6న
మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలతో మంచి హిట్ పెయిర్గా పేరు గడించిన శివాజీ, లయ చాలా విరామం తర్వాత మళ్లీ హీరోహీరోయిన్లుగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ �