సినిమాల వేగాన్ని పెంచుతున్నారు రవితేజ. మూడు సినిమాలు సెట్స్పై ఉండగానే తాజాగా మరో చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారాయన. సుధీర్వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్
నిఖిల్ కథానాయకుడిగా సుధీర్వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నారు. నిర�
టాలీవుడ్ భామలు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కాంబినేషన్ లో ఫీమేల్ సెంట్రిక్ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాకిని-ఢాకిని టైటిల్ను ఫిక్స్ చేశారు.