దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన గుజరాత్లోని ద్వారక జిల్లాలో గల ఓఖాను బెట్ ద్వారకతో అనుసంధానిస్తుంది.
Sudarshan Setu | దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్ (Indias Longest Cable Stayed Bridge)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఉదయం ప్రారంభించారు.