న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది. క్రీడాకారుడు నీరజ్ చోప్రా, శాస్త్రీయ గాయకుడు ప్రభా ఆత్రే, నటుడు విక్టర్ బెనర్జీ సహా 74 మందికి రాష్ట్రపతి అవార్డులను అందించారు. �
హైదరాబాద్: కరోనాపై మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ సంధించిన అస్త్రం కొవాగ్జిన్. కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్న ఈ వ్యాక్సిన్ను ఇప్పుడా సంస్థ నేరుగా 14 రాష్ట్రాలకు సరఫ�