చాట్జీపీటీ అభివృద్ధిలో తన కుమారుడు ఎంతో కృషి చేసినప్పటికీ ఓపెన్ఏఐ సంస్థ మాత్రం తగిన గుర్తింపు ఇవ్వలేదని సుచిర్ బాలాజీ తల్లి అపర్ణారావు ఆరోపించారు. చాట్జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐలో సుచిర్ �
ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి, ప్రజావేగు సుచిర్ బాలాజీ మృతి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని.. కేసును ఎఫ్బీఐకి అప్పగించాలని సుచిర్ తల్లి పూర్ణిమారావు ఆదివారం డిమాండ్ చే�