కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పట్టా సాధించాడు. హైదరాబాద్ నగరం వదిలి మారుమూల పల్లెలో చట్టాల్ని అమలు చేసే ప్రయోగాలు మొదలుపెట్టాడు. తన కార్యచరణకు పెట్రోల్ బంక్ని కార్యక్షేత్రంగా ఎంచుకున్నాడు.
‘చట్టం ముందు అందరూ సమానులే’ అనే మాట సినిమాల్లో వినడమే తప్ప జీవితంలో చూసింది లేదు. సత్యమేవ జయతే అనే నినాదం రాతల్లో తప్ప వాస్తవంగా గెలిచే సందర్భాలు బహు స్వల్పం. ఆ అరుదైన సందర్భాల్లో అరుదైన ఘటన తమిళనాడులో జర
స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా ఓపెన్ చేయగానే రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతుంటాయి. అవతార్లు చెప్పే విశేషాలు విని లైక్ కొట్టడమే కాదు, అవసరం అనుకున్న వాళ్లకు షేర్ చేస్తుంటాం.
పదో తరగతి ఫెయిలయ్యాడు. మెకానిక్ కావాలనుకున్నాడు. ఆ వృత్తిలో సంపాదన లేక నష్టపోయాడు. ఊరిని నమ్ముకొని వెనక్కి వచ్చాడు. ఆర్.ఓ.వాటర్ ప్లాంట్ పెట్టాడు. ఆటో ప్రమాదంలో మళ్లీ నష్టపోయాడు. భూమినే నమ్ముకుని వ్యవస