ప్రజల సౌకర్యం కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును అల్వాల్కు మార్చాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో బేగంపేట వల్లభ్నగర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువను 50 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తున్నది.