JL Exams | రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలను సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల న�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర సాగుతున్నది. నాలుగైదు నెలల్లోనే టీఎస్పీఎస్సీ నుంచే 26 రకాల నోటిఫికేషన్లు రాగా, 17 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.