ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్యన కేవలం మూడునెలల్లో రికార్డు స్ధాయిలో 90,000 స్టూడెంట్ వీసాలు జారీ చేశామని భారత్లో అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) ప్రకటించింది.
హైదరాబాద్లో తమ కాన్సులేట్ సామర్థ్యం దాదాపు మూడు రెట్లు పెరుగనున్నదని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు. గతంలో బేగంపేటలోని పైగా ప్యాలెస్లో కాన్సులేట్ ఉన్నప్పుడు స్థలం కొరత
న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేసింది. 2022 సంవత్సరానికి 82 వేల స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్లు ఇండియాలోని యూఎస్ మిషన్ వెల్లడించింది. అమెరికాలో చదువ