విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడమే అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. విద్యాశాఖ పనితీరుపై అదనపు కలెక్టర్ శ్రీజ సహా సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో శుక�
‘ఆధార్' తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డు’ తెచ్చే యోచనలో కేంద్ర విద్యా శాఖ ఉన్నది.