నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పరిపాలన రోజురోజుకు గాడితప్పుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం మూలానా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వైద్యం కోసం వందల కిలోమీటర్ల దూరంనుంచి వచ్చే రోగులను స్ట్రెచర్పై తీసుక�
ప్రభుత్వ దవాఖానలపై ప్రభుత్వ పర్యవేక్షణ కరువైంది. దీంతో డాక్టర్లు ఉండరు.. అందుబాటులో మందులు లేవన్నట్లు పరిస్థితి తయారైంది. రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ �