Bodies Left On Stretchers | ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ల కొరత ఏర్పడింది. దీంతో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురి మృతదేహాలను స్ట్రెచర్లపై వదిలేశారు. మరునాడు అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు కుళ్లుతున్న తమ వారి మృతదేహాల�
నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పరిపాలన రోజురోజుకు గాడితప్పుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం మూలానా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వైద్యం కోసం వందల కిలోమీటర్ల దూరంనుంచి వచ్చే రోగులను స్ట్రెచర్పై తీసుక�
ప్రభుత్వ దవాఖానలపై ప్రభుత్వ పర్యవేక్షణ కరువైంది. దీంతో డాక్టర్లు ఉండరు.. అందుబాటులో మందులు లేవన్నట్లు పరిస్థితి తయారైంది. రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ �