మరుగున పడుతున్న మానవీయ విలువలను బలంగా తట్టిలేపే కథలతో ఇటీవల వెలువడ్డ కథాసంపుటి ‘వారధి’. రచయిత కటుకోజ్వల మనోహరాచారి హృదయ మార్దవం కలిగించే కథలు రాయగల చేయి తిరిగిన కథా రచయిత అని నిరూపించే కథాసంపుటి ఇది.
సినిమాల్లో కథా రచయితగా అవకాశం కోసం సుమారు 30 ఏళ్లుగా ప్రయత్నిస్తూ.. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కీర్తి సాగర్ వ్యవహారంపై ఫిలింనగర్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఏడాది ఎఫ్ 3 సినిమాలో మంచి వినోదాన్ని అందించిన వెంకటేశ్ ఆ తర్వాత ఓరి దేవుడా చిత్రంలో అతిథి పాత్రలో మెరిశాడు. ప్రస్తుతం వెంకట్ బోయినపల్లి, నాగవంశీ, జ్ఞానవేళ్ రాజా లాంటి నిర్మాతలతోపాటు చాలా మంది డైరెక్