తెలంగాణలోని వేల కుటుంబాలకు ఆధారం.. 18 లక్షలకు పైగా ఎకరాలకు ఆయువుపట్టు అయిన శ్రీరాంసాగర్ ఎండిపోయింది. కేవలం 1056.30 అడుగుల (6.39 టీఎంసీలు) నీటిమట్టంతో ఎస్సారెస్పీ మైదానాన్ని తలపిస్తున్నది. ప్రాజెక్టులో పూడిక పేర�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వీర్దండి గ్రామం.. అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్ను నిర్మించనున్నారు.