వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామంలో యూరియా కావాలని గ్రామంలోని రైతులు సోమవారం యూరియా లోడ్తో వెళ్తున్న లారీని ఆపేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సరిహద్దులో ఉన్న తండాలకు యూరియాను తీసుకు వెళుతున్న క
నాట్లేసి నెల 15రోజులైనప్పటికీ వరిపొలానికి యూరియా వేయక పోవడంతో పొలాలు ఎరబడుతున్న సమయంలోనే తమ గ్రామానికి లారీ లోడు వచ్చిందని అందులో కొంత దింపి మిగతావి గంభీరావుపేటకు తీసుకెల్లేందుకు ప్రయత్నిస్తున్న సమయం�