స్వరాష్ట్రంలో కులవృత్తులు జీవం పోసుకుంటున్నాయి. సమైక్య పాలనలో ఉనికి కోల్పోయి చిన్నాభిన్నమైన కులవృత్తిదారులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. తెలంగాణ సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ కులవృత్తిదా�
కులవృత్తులవారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న బీమా నిర్ణయంపై గౌడన్నల్లో భరోసా వ్యక్తమవుతున్నది. రైతుబీమా తరహా కల్లుగీత కార్మికులకు బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీస�