దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత మూడు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లు దన్నుగా నిలిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు తెరపడింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీ లు నష్టపోయాయి. 84,487 నుంచి 84,0 487 పాయింట్ల శ్రేణిలో కదలాడిని 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్
సార్వత్రిక బడ్జెట్కు ముందు మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపారు. ఫలితంగా గడిచిన మూడు రోజులుగా భారీగా లాభపడిన సూచీలకు బ్రేక్పడింది. మెటల్, ఐటీ, కమోడిటీ సూచీల్లో అమ్మకాలు పోటెత్తడం, అంతర్జాతీయ మార్కెట్ల �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీలు నష్టాల పాలయ్యాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్�