మెహిదీపట్నం : చారిత్రక కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. లంగర్హౌస్ బాపూఘాట్లో పునరుద్ధరించిన పురాతన బావిని సోమవారం రాత�
మెట్ల బావులు అనగానే ఏ రాజస్థానో, గుజరాతో గుర్తుకొస్తాయి. అంతకు పది మెట్లు పైనున్న బావులు తెలంగాణలో అనేకం. నారాయణపేట జిల్లాలోని మెట్ల బావులను ప్రభుత్వ సహకారంతో ‘ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్’ సంస్థ పునర�